తన భూమిని ఇతరులకు పట్టా చేశారని.. కలక్టరేట్ భవనం పైకిక్కి రైతు ఆత్మహత్యయత్నం
జనగామ – పసరమట్ల గ్రామానికి చెందిన నిమ్మల నర్సింగరావు అనే రైతు కలెక్టరేట్ బిల్డింగ్ ఎక్కి పురుగు మందు తాగాడు.
తాము బతికి ఉన్నప్పటికీ చనిపోయారంటూ తమ భూమిని ఇతరులకు పట్టా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు
పన్నుల వసూళ్ల సేవలు ప్రారంభించిన బంధన్ బ్యాంక్
బంధన్ బ్యాంక్ తాజాగా ఆన్లైన్లో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల సదుపాయాన్ని ఆవిష్కరించింది. దేశవ్యాప్తంగా తమ కస్టమర్లతో పాటు కస్టమర్యేతరులు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఆదాయపు పన్ను శాఖకు చెందిన TIN 2.0 ప్లాట్ఫాం ద్వారా బ్యాంకు ఈ వసూళ్ల సేవలను…
Read more