![](https://techclubai.com/wp-content/uploads/2024/06/Roja.jpg)
గడచిన ఐదు సంవత్సరాలలో ప్రతిపక్షాల మీద నోరు పారేసుకున్న రాజా ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉంది .
గడచిన ఐదు సంవత్సరాలలో నగరి లో కంటే తిరుమలలో ఎక్కువగా కనిపించేది.అందుకే నేమో నగరి ప్రజలు దగ్గర ఉండి ఓడించారు ఇది ఇలా ఉండగా ఆమె పార్టీ వాళ్ళు ఆమెను దగ్గర ఉండి ఓడించారు.తిరుమల అందరు దర్శనానికి వెళితే ఆమె మటుకు మీడియా లో ప్రతిపక్షాలను తిట్టడానికి వెళ్ళేది .దేవుని సన్నిధిలో ఉన్నాం మరిచి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే నీరుపారేకునేది ఈమె మీద ఇంకొక ఆరోపణ కూడా ఉంది గడచిన ఐదు సంవత్సరాలలో కమీషన్లు లేకుండా ఏ పని చేయదు