పదవిలో ఉన్నప్పుడు పతంగిలా ఎగరడం కొందరి నైజం..
అధికారం అందగానే అందలమెక్కడం ఇంకొందరి ఇజం..
కానీ పదవిలో ఉన్నా లేకున్నా..
ప్రజలతో మమేకమవడం, ప్రజాసేవలో ముందుండటం కొందరికే సాధ్యం..
అలాంటి అరుదైన వ్యక్తిత్వం దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికే సొంతం..
లక్ష్యాన్ని గురి తప్పకుండా ఛేదించి..
అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల చతురుడతడు..
నమ్మకానికి నిలువెత్తు నిదర్శనమతడు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు గారి వారసత్వం..
పది మందికీ మంచి చేయాలనే మనస్తత్వం..
ఇతరులకు ఆదర్శవంతమైన నాయకత్వం..
వీటన్నింటీ నిలువెత్తు నిదర్శనం మన దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు
ఆయన మాటలు మృదు మధురం
చేతలు గురి తప్పని బాణం
ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఐదు సార్లు మంత్రిగా, కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్ గా, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా, ప్రభుత్వ విప్ గా.. ఇలా రకరకాల పదవులను ఆయన అలంకరించారు..
వాటన్నింటిని సమర్థవంతంగా నిర్వహించారు.. ఆ పదవులకు వన్నె తెచ్చారు..
తెలంగాణలో ఐటీ రంగాభివృద్ధికి విశేష కృషి చేస్తూ..
ఉపాధి రంగానికి ఊతమిచ్చారు..
అందుకే ఆయన జన హృదయ నేత అయ్యారు..
మంథని ముద్దుబిడ్డగా ప్రజాశీర్వాదం పొందారు..
జగన్కి వెన్నుపోటు పొడిచింది ఎవరో కాదు
జగన్కి వెన్నుపోటు. పొడిచింది ఎవరో కాదు కోమటిరెడ్డి! జగన్ లోటస్ పాండ్ వద్ద కట్టడం కూల్చివేత చేయించింది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డినే.. స్వయంగా చెప్పిన రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో జరిగిన చిట్ చాట్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో జగన్…
Read more