![](https://techclubai.com/wp-content/uploads/2024/06/junior-ntr-Tech-club-AI.jpeg)
రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీ రావు ఇక లేరనే అనే వార్త చాలా బాధాకరమైన విషయం అని జూనియర్ ఎన్టీఆర్ ట్విట్ చేసారు.
నూటికో కోటికో ఒక్కరు మాత్రమే శ్రీ రామోజీరావు గారి లాంటి దార్శనికులు ఉంటారు అని అన్నారు.. అయన లేని లోటు ఎప్పటికి మరువలేనిది. నా మొదటి సినిమా “నిన్ను చూడాలని చిత్రం తో నన్ను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన ఆనాటి జ్ఞాపకాలు ఎప్పటికి మరువలేను. అలాంటి మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని అని అన్నారు . వారి కుంటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.