ప్రపంచం లో అతిపెద్ద స్టూడియో రామోజీ ఫిలిం సిటీ అయినా రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీ రావు (87) కన్నుమూశారు
గుండె సంబంధించిన సమస్యలతో జూన్ 5వ తేదీన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో జాయిన్ అయ్యారు అక్కడ చికిత్స చెందుతూ జూన్ 8వ తేదీ శనివారం ఉదయం 04:50 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు ఫిల్మ్ సిటీలోని రామోజీ రావు నివాసానికి అయన పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు.
రామోజీ మృతి పట్ల ఎంతో మంది సినీ ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు , రామోజీ రావు కృష్ణ జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న ఒక రైతు కుటుంబం లో జన్మిoచాడు , అయన తల్లి ,తండ్రులు ( వెంకటసుబ్బమ్మ ,మరియు వెంకటసుబ్బారావు ).
రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూప్ ,2016లో భారత ప్రభుత్వం రామోజీరావు కు దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ తో సత్కరించింది.