మాస్టర్‌చెఫ్ ఇండియా తెలుగు ట్రోఫీని అందుకున్న అనంతపురం వాసి

నోరూరించే, హృదయాలను హత్తుకునే ఒక ప్రత్యేక ప్రదర్శనలో మహబూబ్ విన్ బాషా గౌరవనీయమైన మాస్టర్‌చెఫ్ ఇండియా తెలుగు ట్రోఫీని గెలుచుకున్నాడు. పేస్ట్రీ పట్ల అతనికి ఉన్న మక్కువ మరియు తన తండ్రి కబాబ్ బండిని పెద్దదిగా మార్చాలనే అంకితభావంతో, మహబూబ్ న్యాయనిర్ణేతలను…

Read more

Continue reading
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024లో టాప్ ర్యాంక్‌లు సాధించిన ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్), హైదరాబాద్‌కు చెందిన 9 మంది విద్యార్థులు.

హైదరాబాద్, జూన్ 09, 2024: టెస్ట్ ప్రిపరేటరీ సర్వీసెస్‌లో జాతీయ అగ్రగామిగా ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్), ప్రతిష్టాత్మకమైన జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 పరీక్షలో హైదరాబాద్‌కు చెందిన తమ 9 మంది విద్యార్థులు టాప్ స్కోరర్లుగా నిలవడం ద్వారా…

Read more

Continue reading
మంథ‌ని ఆణిముత్యం మ‌న దుద్దిళ్ల‌

ప‌ద‌విలో ఉన్న‌ప్పుడు ప‌తంగిలా ఎగర‌డం కొంద‌రి నైజం.. అధికారం అంద‌గానే అంద‌ల‌మెక్క‌డం ఇంకొంద‌రి ఇజం.. కానీ ప‌ద‌విలో ఉన్నా లేకున్నా.. ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వ‌డం, ప్ర‌జాసేవ‌లో ముందుండ‌టం కొంద‌రికే సాధ్యం.. అలాంటి అరుదైన వ్య‌క్తిత్వం దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు గారికే సొంతం.. ల‌క్ష్యాన్ని…

Read more

Continue reading
నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆయనే :జూనియర్ ఎన్టీఆర్

రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీ రావు ఇక లేరనే అనే వార్త చాలా బాధాకరమైన విషయం అని జూనియర్ ఎన్టీఆర్ ట్విట్ చేసారు. నూటికో కోటికో ఒక్కరు మాత్రమే శ్రీ రామోజీరావు గారి లాంటి దార్శనికులు ఉంటారు అని అన్నారు..…

Read more

Continue reading
రామోజిరావు ఇక లేరు

ప్రపంచం లో అతిపెద్ద స్టూడియో రామోజీ ఫిలిం సిటీ అయినా రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీ రావు (87) కన్నుమూశారు గుండె సంబంధించిన సమస్యలతో జూన్ 5వ తేదీన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో జాయిన్ అయ్యారు…

Read more

Continue reading