తన భూమిని ఇతరులకు పట్టా చేశారని.. కలక్టరేట్ భవనం పైకిక్కి రైతు ఆత్మహత్యయత్నం
జనగామ – పసరమట్ల గ్రామానికి చెందిన నిమ్మల నర్సింగరావు అనే రైతు కలెక్టరేట్ బిల్డింగ్ ఎక్కి పురుగు మందు తాగాడు.
తాము బతికి ఉన్నప్పటికీ చనిపోయారంటూ తమ భూమిని ఇతరులకు పట్టా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు
జగన్కి వెన్నుపోటు పొడిచింది ఎవరో కాదు
జగన్కి వెన్నుపోటు. పొడిచింది ఎవరో కాదు కోమటిరెడ్డి! జగన్ లోటస్ పాండ్ వద్ద కట్టడం కూల్చివేత చేయించింది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డినే.. స్వయంగా చెప్పిన రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో జరిగిన చిట్ చాట్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో జగన్…
Read more